నిర్మల్ జిల్లాలో ఘోరం

by Chintha Aamani |   (  Updated:2020-05-15 11:51:23  IST  )

<p>దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే తన భార్య‌ను కడతేర్చాడు. ఈ ఘటన తానుర్ మండలం బెంభార్ గ్రామంలో చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని బాబు మియా అనే వ్యక్తి తన భార్య గౌశాభి(42)ను శుక్రవారం అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అదే గొడ్డలితో తన తలను పగలగొట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.</p>

నిర్మల్ జిల్లాలో ఘోరం
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే తన భార్య‌ను కడతేర్చాడు. ఈ ఘటన తానుర్ మండలం బెంభార్ గ్రామంలో చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని బాబు మియా అనే వ్యక్తి తన భార్య గౌశాభి(42)ను శుక్రవారం అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అదే గొడ్డలితో తన తలను పగలగొట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Next Story