- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే తన భార్యను కడతేర్చాడు. ఈ ఘటన తానుర్ మండలం బెంభార్ గ్రామంలో చోటుచేసుకుంది. మతిస్థిమితంలేని బాబు మియా అనే వ్యక్తి తన భార్య గౌశాభి(42)ను శుక్రవారం అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం అదే గొడ్డలితో తన తలను పగలగొట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
Next Story