లాక్‌డౌన్‌లో ప్రయాణం.. ప్రమాదంలో మహిళ మృతి

by  |
లాక్‌డౌన్‌లో ప్రయాణం.. ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ రూల్స్ పాటించకుండా చేసిన ప్రయాణం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. చేర్యాల మండల కేంద్రంలోని బురామియా తోటకు చెందిన జవాజి అనిల్, లక్ష్మి బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు . కొమురవెల్లి మల్లికార్జున స్వామి వీఐపీ గేటు వద్ద ఉన్న గుంతను తప్పించుకునే ప్రయత్నంలో లక్ష్మి అదుపుతప్పి బైక్‌పై నుంచి కింద పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది..

Tags: crime, Woman killed, road accident, komuravelli


Next Story