- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: లాక్డౌన్ రూల్స్ పాటించకుండా చేసిన ప్రయాణం ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. చేర్యాల మండల కేంద్రంలోని బురామియా తోటకు చెందిన జవాజి అనిల్, లక్ష్మి బుధవారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు . కొమురవెల్లి మల్లికార్జున స్వామి వీఐపీ గేటు వద్ద ఉన్న గుంతను తప్పించుకునే ప్రయత్నంలో లక్ష్మి అదుపుతప్పి బైక్పై నుంచి కింద పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది..
Tags: crime, Woman killed, road accident, komuravelli
Next Story