- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. వివస్త్రను చేసి, ప్రైవేట్ భాగాలను కాల్చేసి ఉన్న ఓ యువతి డెడ్ బాడీ నాలాలో లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని డాబ్రీ పీఎస్ పరిధిలోని ఓ నాలాలో యువతి మృతదేహం లభ్యమైంది. దుండగులు యువతిని వివస్త్రను చేసి.. ముఖంతోపాటు ప్రైవేట్ భాగాలను కాల్చేసినట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాలా వద్దకు చేరుకుని పరిశీలించారు. పోలీస్ ప్రత్యేక బృందాలు కూడా చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి పలు ఆధారాలను సేకరించాయి. వాటి ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. దుండగులు యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై యువతిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story