- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరెంట్ షాక్తో మహిళా రైతు మృతి
<p>దిశ, ఆదిలాబాద్ కరెంట్ షాక్ తగిలి ఓ మహిళా రైతు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం దేవిసింగ్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సారంగిన్ బాయి( 50) ఉదయం పశువులను మేపేందుకు చేనుకు వెళ్లారు. అక్కడ ఉన్న కరెంట్ తీగకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. Tags: Nirmal,Woman,With Current Shock,died</p>

X
దిశ, ఆదిలాబాద్
కరెంట్ షాక్ తగిలి ఓ మహిళా రైతు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం దేవిసింగ్ తండాలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సారంగిన్ బాయి( 50) ఉదయం పశువులను మేపేందుకు చేనుకు వెళ్లారు. అక్కడ ఉన్న కరెంట్ తీగకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు.
Next Story






