- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కామారెడ్డి: కరోనా మహమ్మారి మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలను బలితీసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన వివాహిత కరోనాతో ఇవాళ మృతిచెందింది. కాగా గత మూడ్రోజుల క్రితం మృతురాలి భర్త ఇంట్లో జారిపడి మృతిచెందాడు. చనిపోయిన భర్తకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా అందులో మృతుని భార్యకు పాజిటివ్ రావడంతో చికిత్సపొందుతూ మృతిచెందింది.
Next Story