- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: అశ్వారావు పేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం…నారావారి గూడెనికి చెందిన అలివేలు మంగకు ఒడ్డుపాలెం గ్రామానికి చెందిన గణప వెంకన్నతో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. కాగా వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్త నుంచి ఆమె విడిపోయింది. ఈ క్రమంలోనే జలవాగు గ్రామానికి చెందిన పూనం శ్రీనుతో సహజీవనం చేస్తుంది. వీరిద్దరు కలిసి జమ్ముగూడెంలో ఉంటున్నారు. అయితే గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమెను శ్రీనే చంపి ఉంటాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story