కృష్ణా జిల్లాలో విషాదం.. ఏమైందంటే?

by  |
కృష్ణా జిల్లాలో విషాదం.. ఏమైందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భవనం పెచ్చులు ఊడిపడి మహిళ మృతి చెందింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గుడివాడలో బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నవారిపై శ్లాబు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed