కోదాడలో మహిళను ఢీకొన్న కారు

by  |
కోదాడలో మహిళను ఢీకొన్న కారు
X

దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. గొర్రెలు కాస్తున్న మహిళను కారు ఢీకొట్టింది. ఈఘటన కోదాడ మండలం దొరకుంట సమీపంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి లింగమ్మ(55) తన గొర్రెలను జాతీయ రహదారిపై తోలుకుని వెళుతున్న క్రమంలో వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో లింగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed