- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కారులోంచి దిగిన ఇద్దరు మహిళలపై ఇద్దరు మహిళలతోపాటు పలువురు దాడి చేసిన ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరలవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాలిమార్ బాగ్ లోని ఓ రెసిడెన్షియల్ కాలనీలో నవంబర్ 19న కారు దిగిన మహిళపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ మహిళ కూతురిపై కూడా ఇనుప రాడ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు. వాళ్లు కొడుతుండడంతో ఆ తల్లి, కూతురు సహాయం కోసం కేకలు వేశారు. దీంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేశారు.
Next Story