- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వలస కూలీలపై పెట్టిన కేసులు ఎత్తివేయండి: సుప్రీంకోర్టు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: వలస కూలీలపై లాక్ డౌన్ ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వలస కూలీలను తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వలస కూలీలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సూచించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వలస కూలీలపై లాక్ డౌన్ ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వలస కూలీలను తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వలస కూలీలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన 24 గంటల్లో శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సూచించింది.
Next Story






