కరోనా నియంత్రణకు విప్రో చేయూత

by  |
కరోనా నియంత్రణకు విప్రో చేయూత
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కరోనా నియంత్రణకు విప్రో సంస్థ తన వంతు పాత్ర పోషిస్తోంది. రూ. 55 లక్షల విలువ చేసే ఆక్సీమీటర్లు, వెంటిలేటర్లను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు.


Next Story

Most Viewed