కరోనా నియంత్రణకు విప్రో చేయూత

by  |
కరోనా నియంత్రణకు విప్రో చేయూత
X

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ నియంత్రణకు విప్రో సంస్థ తనవంతు సహాయం ప్రకటించింది. రూ. 40 లక్షల విలువైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, మల్టి విటమిన్స్ టబ్లెట్స్, శానిటైజర్లను సంస్థ ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, పరిశ్రమల శాఖాధికారి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed