మందుబాబులకు చేదు వార్త.. 17న వైన్స్ బంద్

by  |
మందుబాబులకు చేదు వార్త.. 17న వైన్స్ బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : మందుబాబులకు మరో చేదు వార్త. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు.. ఈనెల 17వ తేదీన విడుదల కానున్న నేఫథ్యంలో ఆ రోజున.. ఆయా జిల్లాల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. 14వ తేదీన ఎన్నికల సందర్భంగా.. ఈరోజు సాయంత్రం నుండే ఈ ఆరు జిల్లాల్లో వైన్స్ క్లోజ్ అయ్యాయి.


Next Story