- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని మందుబాబులకు షాక్. హోలీ సందర్భంగా ఈ నెల 28,29, 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి, 29, 30వ తేదీ ఉదయం 6గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు.
కరోనా నేపథ్యంలో హోలీ సందర్భంగా రోడ్లపై రంగులు చల్లడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు.
Next Story