- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కూకట్పల్లి: మూసాపేట్లోని దుర్గా వైన్స్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని డివిజన్ కార్పొరేటర్ మహేందర్ అన్నారు. వైన్ షాప్ను తొలగించాలని కోరుతూ.. బుధవారం మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆపిసర్ క్రాంతిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మహేందర్ వైన్షాప్ చుట్టు పక్కల గుడి, పాఠశాల, మార్కెట్ఉండటం కారణంగా రోడ్డు గుండా వెళ్లే విద్యార్థులు, మహిళలు, భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, సాయంత్రం సమయంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఇందుకు గాను వైన్షాప్ను తొలగించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను డివిజన్ కార్పొరేటర్ మహేందర్ కోరారు.
Next Story