- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఒంగోలులో వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుల దాడిని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఖండించారు. సుబ్బారావు ఇతర సామాజిక వర్గమైతే సుభానీ కొట్టేవారా? అని ప్రశ్నించారు. త్వరలోనే తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.
గిద్దలూరు రాజకీయ పరిస్థితులపై సీఎంను కలిసి వివరిస్తానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి.
Next Story