- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా టీకా విజయవంతమై విస్తృత ఉత్పత్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి హామీనిచ్చారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉచిత టీకా హామీని ప్రకటించిన గంటల వ్యవధిలోనే తమిళనాడు సర్కారు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. కరోనా కట్టడి చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత సీఎం ఈ ప్రకటన చేశారు. జిల్లాలో ప్రభుత్వదంత బోధనాస్పత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు.
Next Story