- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్ : నియోజకవర్గం పరిధిలోని సాహెబ్ నగర్ బతుకమ్మ చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సామ రంగారెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలెక్టర్ అమోయ్కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ చెరువులోని చెత్తను తొలగించాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆకుల రమేశ్గౌడ్, కళ్ళెం రవీందర్ రెడ్డి, వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Next Story