- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తానూర్ మండల కేంద్రంలో గల బస్టాండ్ ప్రాంతంలో అడవి పందులు హల్చల్ చేయడంతో పాటు బీభత్సం సృష్టించాయి. తానూర్ బస్టాండ్ ప్రాంతం నుంచి బైంసా వెళ్ళే రోడ్డు పక్కన గల పలు దుకాణాల్లో చొచ్చుకుపోయి అరాచకం సృష్టించాయి. పందుల బీభత్సం వలన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఒకే సారి పందుల గుంపు దుకాణాల్లోకి చొచ్చుకు పోవడంతో చుట్టుపక్కల గందరగోళం నెలకొంది. షాపులోని సామన్లు చిందరవందరగా పడిపోయాయి.అనంతరం అక్కడి నుంచి పందుల గుంపు అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు సమాచారం.
Next Story