- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. లంకవీధి నానాజాతి పేటలో భర్తను భార్య హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే రెవల్ల శ్రీనివాసరావు(45), రెవెళ్ల గౌరి దంపతులు. అయితే మద్యానికి బానిసైన శ్రీనివాసరావు రోజు తాగొచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. శనివారం కూడా తాగొచ్చి భార్యను కొట్టడంతో తట్టుకోలేకపోయిన గౌరి కూరగాయల కత్తితో తన భర్తను హతమార్చింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story