- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించినప్పటికీ కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరణాల సంఖ్య తగ్గడంలేదు. తాజాగా తెలంగాణలో 2,070 కొత్త పాజిటివ్ కేసులు రాగా, 18 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుండి 3,762 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,89,734 కరోనా కేసులు రాగా, 5,57,162 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. మొత్తం 3,364 మంది కరోనాతో మృతి చెందగా, ప్రస్తుతం 29,208 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.
Next Story