- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న సుమారు 2,100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలం గుమ్మాసిరగంపుట్టు దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో రూ.4కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఇదంతా ఎక్కడ పండించారు. ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story