- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సికింద్రాబాద్: తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను స్పీకర్, మంత్రులకు అందించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు మంత్రులు, నాయకులకు పత్రికను అందించారు. మంత్రి పువాడ అజయ్, విప్ గొంగిడి సునీత తదితరులకు తన కుమార్తె మౌనిక వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కుమారి మౌనిక వివాహం అవినాశ్ తో ఈ నెల 11 తేదిన సికింద్రాబాద్ లో జరగనుంది. టీఆర్ఎస్ యువ నేత రామేశ్వర్ గౌడ్ తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Next Story