- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో కరోనా కలకలం రేపుతోంది. మూడు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఆ యువకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళనకు గురిచేసింది. సదరు యువకుడిది అరుణాచలపురం గ్రామం. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన 30 మందిని అధికారులు హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story