- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుబ్బాక :
దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి సుమారు 150 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దుబ్బాకలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు.
Next Story