లోటు పాట్లను సరిదిద్దుతాం: నరేంద్రసింగ్

by  |
లోటు పాట్లను సరిదిద్దుతాం: నరేంద్రసింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: వ్యవసాయ రంగంలో లోటు పాట్లను సరి దిద్దుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ప్రస్తుతం కొన్ని సంస్కరణలు చేపట్టామనీ..భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు తీసుకు వస్తామని ఆయన తెలిపారు. రైతులకు మెరుగైన పంట ధర లభించేలా సంస్కరణలు చేపడతామని వెల్లడించారు. రైతు సంఘాలు తమ చర్చల ప్రతిపాదనను అంగీకరిస్తారని భావిస్తున్నానని తెలిపారు. చట్టాల్లో వారు కోరుకున్న మార్పులు, చేర్పులు తమకు తెలియబరచాలని కోరారు. రైతులు కోరకున్న సమయంలో చర్చలకు తాము సిద్దమని పేర్కొన్నారు.


Next Story

Most Viewed