- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: చంద్రబాబు,లోకేశ్ను మరోసారి తిడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కొడాలి నాని ఎన్ని మాటలున్నా ఊరుకున్నామనీ..ఇక ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారిపోయారని చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా హిందూ ధర్మ పరిరక్షణ యాత్ర కొనసాగిస్తామని చెప్పారు. తిరుపతి ఎన్నికల్లో విజయం టీడీపీదేనని అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్దిని ప్రజల్లోకి వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.
Next Story