- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ఆలూరి కర్ణబాబు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇది రైతుల విజయం అని చెప్పారు. ఈ పోరాటంలో పదుల సంఖ్యలో రైతులు మరణించక ముందే ప్రధాని ఈ నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. దేశ రైతాంగానికి ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేది అని అన్నారు. ఆలస్యంగా నైనా సరైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్య దర్శిరవి, జగన్, నరేశ్, అంజీ, అంతరాములు పాల్గొన్నారు.
- Tags
- Acchampeta
Next Story