- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతుందన్న ఆరోపణలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ను విచారణకు ఆదేశించామని వెల్లడించారు. విజయవాడలో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విచారణలో తప్పు ఎవరిదో తెలుస్తుందని అన్నారు. ఈ విషయంలో తప్పు చేసినట్లు రుజువైతే ఎంతటివారినైనా తమ ప్రభుత్వం విడిచి పెట్టేది లేదని మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు.
Next Story