- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తడంతో ఆరు గేట్లను తెరిచి.. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే ప్రవాహం కొనసాగితే రెండు రోజుల్లోనే సాగర్ కూడా నిండిపోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో శైలం గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Next Story