- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగార్జున సాగర్ : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి కుక్కలు సందడి చేశాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్ జలాశయం నీటి మట్టం అంతకంతకూ పెరుగుతున్నది. దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్లోని లాంచీ స్టేషన్ సమీపంలో దర్శనమిచ్చాయి. అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకుంటాయని సమాచారం. ప్రస్తుతం నీటికుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
Next Story