- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: లంచం తీసుకుంటూ తెలంగాణ గిడ్డంకుల సంస్థ ఎండీ, జీఎం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రిటైర్మెంట్ ఫైల్ కోసం ఓ వ్యక్తి దగ్గర రూ.75వేలు లంచం తీసుకుంటూ ఎండీ భాస్కరాచారి, జీఎం సుధాకర్రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఏసీబీకి చిక్కారు. దీంతో సుధాకర్రెడ్డి, భాస్కరాచారిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాంపల్లి కార్యాలయంతో పాటు, సుధాకర్రెడ్డి, భాస్కరాచారి ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Next Story