విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె నోటీసు

by  |
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె నోటీసు
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25 తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని, ఈ నెల 17న అఖిలపక్షం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని వెల్లడించారు.

ఈ నెల 20న కార్మికుల కుటుంబాలతో బహిరంగ సభ నిర్వహించన్నట్లు కార్మికులు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామన్నారు.


Next Story