- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సాల్వెంట్స్ ఫార్మసిటీ గేటు ఎదుట ఉద్రిక్తత నెలకొన్నది. తమవాడు కనిపించడంలేదంటూ శ్రీనివాస్ అనే ఉద్యోగి బంధవులు ఆందోళన చేపట్టారు. శ్రీనివాస్ ఆచూకీ తెలియజేయాలంటూ ఆర్డీవో కిషోర్ కు విన్నవించుకున్నారు. దీంతో ఆర్డీవో కంపెనీ ఉద్యోగులతో శ్రీనివాస్ పై ఆరా తీశారు. శ్రీనివాస్ ఆచూకీపై కంపెనీ నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోపక్క ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు.
Next Story