- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజూరాబాద్ రూరల్: బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల సందర్భంగా హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు పెంచిందని.. గ్యాస్ సిలిండర్ నమూనా బెలూన్లు బతుకమ్మ మైదానంలో బుధవారం ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అధికార టీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ కమిషనర్, అధికారులు.. అనుకూలంగా వ్యవహరించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం, పరిశీలకులు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు బీజేపీ నాయకులు తెలిపారు. కాగా అధికారులు చూపించిన అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది.
Next Story