- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్:
బీజేపీ ప్రచారాలను నమ్మక ఊర్లకు ఊర్లే బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని, ఊర్లల్లో బీజేపీ ఖాళీ అవుతోందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజక వర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్ మంధి, పోసాన్ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇందూప్రియాల్, బందారం, లింగాయపల్లి, శేరుపల్లి, నర్సంపేట గ్రామాల్లో బీజేపీ గ్రామ కమిటీ నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి మంత్రి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ ఉప ఎన్నికలో ఉచిత కరెంట్, కాలిపోయే మోటారు, బావి కాడ మీటర్లకు మధ్య పోటీ నెలకొందని అన్నారు. కాలి పోయే మోటారంటే కాంగ్రెస్ , బావి కాడ మీటర్లంటే బీజేపీ , ఉచిత కరెంట్ అంటే టీఆర్ఎస్ వాళ్లవని చెప్పారు.
Next Story