- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు: చనిపోయిన రామచిలుకకు అంత్యక్రియలు చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో ఓ రామ చిలుక ప్రమాదవశాత్తూ మృతి చెందింది. దీంతో గ్రామస్తులు ఆ చిలుకకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి తమ రామభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మేడేపల్లి రైతులు మాట్లాడుతూ.. రామచిలుక తమ కళ్లెదుటే చనిపోయిందని.. దానికి తమ చేతులతో అంత్యక్రియలు నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సామినేని పూర్ణచందర్ రావు, మధుసూదన్ రావు, నంద్యాల అప్పయ్య, మోర వెంకటరామారావు, ఎడవెల్లి గ్రామానికి చెందిన పరికపల్లి ఆదినారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story