- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కరోనాతో మృతి చెందిన వ్యక్తిని తమ గ్రామంలో దహనం చేయకూడదని స్థానికులు అడ్డుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజు అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీంతో అతన్ని తన గ్రామంలో దహన సంస్కారం చేయడానికి కుటుంబీకులు ఊరికి తీసుకెళ్లారు. దీంతో కరోనాతో మృతి చెందిన వ్యక్తిని ఇక్కడ దహనం చేయకూడదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో రెండు గంటల పాటు మృతదేహంతో కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు.
Next Story