- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పొన్నాపురం గ్రామ సచివాలయ ఉద్యోగులపై వేటు పడింది. గతనెల 20న కార్యాలయంలో ఉద్యోగులు ఆటాపాటలతో చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారడంతో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ స్పందించారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన సదరు ఉద్యోగులు 11 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: village secreteriat, employees, suspend, nandyal, ap
Next Story