- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: వికారాబాద్ మున్సిపాలిటీలో కలెక్టర్ పౌసుమీ బసు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతీలాల్ బాగ్లోని 26వ వార్డులో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పేరుకపోయిందని, పలు కాలనీల్లో మురుగు నీరు ప్రవహించే బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లును ఆదేశించారు.
Next Story