- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావుపై కాంగ్రెస్ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ రాదన్న హరీశ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. ఫేస్బుక్లో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రచారంలో హరీశ్రావు వ్యాఖ్యలు చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత కేసీఆర్ ఫౌంహౌస్లో ఈవీఎం మిషన్లు పెట్టి ఓట్లను లెక్కిస్తారేమోనన్న అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే దాని ప్రభావం ఆయన మంత్రి పదవిపై పడుతుందని కేసీఆర్ ఏమైనా అల్టీమేటం జారీ చేశారా అని వ్యాఖ్యానించారు.
Next Story