- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలని టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ కమిటీల ప్రకటనపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. అధిరారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా.. తోక కోస్తా అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయని అన్నారు. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అధిరారంతో విర్రవీగిన రోజుల్లో 'అంతు చూస్తా, తోక కోస్తా' అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 20, 2020