- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్లోని తన ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కనీసం తన పార్టీ నాయకులను కూడా ఇంటికి రానివ్వడం లేదని విమర్శించారు.
అయితే అమరావతి కోసం పోరాడండి అంటూ జూమ్ యాప్లో మాత్రం నేతలకు కనిపిస్తున్నాడని అన్నారు. నాయకుడంటే ముందుండి నడిపించాలని, కానీ ఇలా ఇంట్లో కూర్చోని జూమ్ ద్వారా కాదు జూమ్ బాబు అంటూ ట్వీట్ చేశారు విజయసాయి.
Next Story