- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని మహాగాం గ్రామంలో డీఎల్పీఓ విచారణ సభకు ఉన్నతాధికారులు హాజరవ్వగా వారి సమక్షంలో సర్పంచ్ రాకేష్ పై పోలీసులు, నాయకుల సాక్షిగా ఉపసర్పంచ్ శారద చెప్పుతో దాడికి దిగిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దృష్టికి పలువురు నాయకులు శనివారం తీసుకువచ్చారు. వ్యవస్థ నడుస్తున్న తీరుపై విన్నవించి న్యాయం కోసం ప్రశ్నించారు. తనపై దాడి చేసిన అనంతరం పోలీసులు మళ్లీ బైండోవర్ చేయడం న్యాయమేనా..? అని అడిగారు. ఈ కేసు విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యేను కోరారు.
Next Story