- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏటీఎం మెషీన్ ద్వారా ముగ్గురు ఆర్మీ సిబ్బందికి కరోనా సోకింది. ఈ ఘటన గుజరాత్లోని బరోడా జరిగింది. బరోడాలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది ఒకే రోజున ఏటీఎం నుంచి ముగ్గురు డబ్బులు విత్డ్రా చేశారు. అయితే గతంలో కరోనా సోకిన వ్యక్తి ఆ ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేశారు. దీంతో ముగ్గరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో వీరికి కాంటాక్ట్లో ఉన్న 28 మందిని ఆర్మీ అధికారులు క్వారంటైన్కు తరలించారు. దీంతో మొత్తం ఆర్మీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
Tags : ATM, Corona, Army staff, 3 members, Quarantine, gujarath, baroda
Next Story