‘ఈ ఒక్కసారికి వదిలేయండి సార్.. దండం పెడ్తా’

by  |
‘ఈ ఒక్కసారికి వదిలేయండి సార్.. దండం పెడ్తా’
X

దిశ, వెబ్‌డెస్క్: కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపకుండా ఓ వెటర్నరీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. అయితే దీనిపై ‘దిశ’ విలేకరి సదరు డాక్టర్‌కు ఫోన్ చేసి వివరణ అడగ్గా.. ‘తనకు ఆరోగ్యం బాలేదని, స్టాఫ్ కూడా సరిగా లేరని, ఈ ఒక్కసారికి వదిలేయండి అంటూ ప్రాదేయపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కింద వీడియోలో ఉంది చూడొచ్చు.



Next Story

Most Viewed