- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: బోధన్ ఏఎంసీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అడ్వకేట్ వెంకటేశ్వర దేశాయ్ని నియమించినట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఆదివారం బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్, పార్టీ శ్రేణులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్దావార్ గంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బుద్దె రాజేశ్వర్, తదితర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story