- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్ సిటీ, మానకొండూరు : తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్పోర్టివ్నెస్ అందరినీ అబ్బురపరిచింది. ప్రజా క్షేత్రంలోకి తొలిసారి అడుగుపెట్టిన వెంకట్ ప్రచారంలో అయినా.. కౌంటింగ్లో అయినా.. తన ప్రత్యేకతను చాటుకున్నారనే చెప్పాలి. మంగళవారం కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన తన ఓటమి ఖాయం అని తెలిసి కూడా తాను ఇక నుండి హుజురాబాద్లోనే ఉంటానని ప్రకటించారు. స్థానికేతరుడు అయినప్పటికీ ఇక్కడే ఇల్లు తీసుకొని ప్రజలకు అందుబాబాటులో ఉంటానని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వెంకట్కు 1.04 శాతంతో 3012 ఓట్లు వచ్చాయి.
Next Story