- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విజయదశమి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటామని చెప్పారు.
దేశంలో కరోనా వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నందున ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో శాంతి, శ్రేయస్సు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story