- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత వర్ల రామయ్యనుద్దేశించి ట్విట్టర్ మాధ్యమంగా “మాట్లాడితే దళిత నాయకుడివి అంటావు, అంబేద్కర్ స్మృతివనం నిర్మించాలని జగన్ సర్కారు ప్రతిపాదిస్తే వ్యతిరేకిస్తావు” అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన వర్ల రామయ్య…”నా భాష మీకు అర్థం కాలేదు వీసా రెడ్డి గారూ.. స్వరాజ్ మైదానం కోర్టు వ్యాజ్యంలో ఉందని, అలాంటప్పుడు స్మృతివనానికి ఎలా నిర్మిస్తారని” ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. ఈ వివరాలు తెలియకుండా దళితులను మాయచేస్తే, అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నామా? అంటూ వర్ల రామయ్య చురకలు వేశారు.
Next Story